వేతనాల కోసం కార్మికుల ఆందోళన | the workers' protest For the salaries | Sakshi
Sakshi News home page

వేతనాల కోసం కార్మికుల ఆందోళన

Mar 14 2016 3:04 PM | Updated on Sep 3 2017 7:44 PM

ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో కార్మికులు ఆందోళనకు దిగారు.

ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్నో వినతుల మేరకు మార్చి 5వ తేదీన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, పది రోజులైనా ఆ ఊసు ఎత్తటం లేదని 150 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఇద్దరు కార్మికులు అక్కడే ఉన్న నీళ్ల ట్యాంకుపైకి ఎక్కారు. వెంటనే వేతనాలివ్వకుంటే దూకి చస్తామని బెదిరించారు. ఆందోళన కొనసాగుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement