సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత | tension in satyavedu sri city sez over workers protests | Sakshi
Sakshi News home page

సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత

Feb 11 2017 10:57 AM | Updated on Sep 5 2017 3:28 AM

సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement