వినతిపత్రంపై రేపు జానారెడ్డి నివాసంలో చర్చ | Telangana leaders will meet at Jana Reddy house tomorrow | Sakshi
Sakshi News home page

వినతిపత్రంపై రేపు జానారెడ్డి నివాసంలో చర్చ

Dec 23 2013 7:44 PM | Updated on Aug 24 2018 2:01 PM

తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు.  రాష్ట్ర విభజన అంశంపై జరుగుతున్న పరిణామాలను వారు రాష్ట్రపతికి వివరిస్తారు.

రాష్ట్రపతిని కలవడానికి ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి జానారెడ్డి నివాసంలో ఉదయం 10 గంటలకు సమావేశమవుతారు. రాష్ట్రపతికి ఇచ్చే వినతి పత్రంపై వారు చర్చిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement