ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల | Telangana decision on Fee Reimbursement is injustice to Students: Ravela Kishore | Sakshi
Sakshi News home page

ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల

Jun 24 2014 12:09 PM | Updated on Oct 1 2018 5:40 PM

ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల - Sakshi

ఫీజు రీయింబర్స్ మెంట్ పై గవర్నర్ ను కలుస్తాం: రావెల

ఫీజు రీయింబర్స్‌మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన స్ధానికత సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన, సాంఘీక సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన స్ధానికత సక్రమంగా లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన, సాంఘీక సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఫీజు రీయింబర్స్‌మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు అన్యాయం కలిగించే రీతిలో ఉందని ఆయన అన్నారు. 
 
ఫీజు రీయింబర్స్ మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు న్యాయం చేసేందుకు గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్ ను కలుస్తామని ఆయన అన్నారు. విభజన బిల్లు ఆధారంగా విద్యార్ధులకు న్యాయం చేయాలని రావెల సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement