ఏపీ బస్సులపై తమిళుల దాడి | Tamils attacked AP Buses | Sakshi
Sakshi News home page

ఏపీ బస్సులపై తమిళుల దాడి

Apr 20 2015 10:45 PM | Updated on Aug 18 2018 6:18 PM

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో మళ్లీ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులో మళ్లీ ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా  తడ, గుమ్మడిపూడి ప్రాంతాల్లో ఏపీ బస్సులపై తమిళులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 3 బస్సులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.

దీనికి ప్రతీకారంగా తమిళనాడు బస్సులను వరదయ్యపాలెం వద్ద సరిహద్దు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. ఈ నెల మొదటి వారంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో 20 మంది కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement