ఇడుపులపాయలో విద్యార్థుల ఆందోళన | students protest in Idupulapaya IIIT | Sakshi
Sakshi News home page

ఇడుపులపాయలో విద్యార్థుల ఆందోళన

Sep 15 2017 11:45 AM | Updated on Nov 9 2018 4:46 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

కడప: వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ  విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. భోజనం సరిగ్గా ఉండటం లేదంటూ తరగతులు బహిష్కరించి మెస్‌ల ముందు బైఠాయించారు. శుక్రవారం ఉదయం కళాశాల ప్రారంభమయ్యే సమయంలో విద్యార్థులంతా కలిసి మెస్‌ల ఎదుట ఆందోళనకు దిగారు. భోజనం సరిగ్గా ఉండటం లేదని.. దాని వల్లే తరచు అనారోగ్యం పాలవుతున్నామని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement