నిఘా నేత్రం | strong observation | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రం

Feb 15 2014 1:44 AM | Updated on Sep 2 2017 3:42 AM

సీసీ టీవీల వ్యవస్థ ఏర్పాటుతో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీటీసీ శ్రీకృష్ణవేణి తెలిపారు.

కడప అర్బన్, న్యూస్‌లైన్ :  సీసీ టీవీల వ్యవస్థ ఏర్పాటుతో  మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు డీటీసీ శ్రీకృష్ణవేణి తెలిపారు. శుక్రవారం ఆమె తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కడప, ప్రొద్దుటూరు కార్యాలయాల్లో 8 కెమెరాల సీసీ టీవీ వ్యవస్థ ఏర్పాటుచేశామన్నారు.
 
 మిగతా నాలుగు కార్యాలయాల్లో నాలుగు కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నామన్నారు.   వాహనదారులు తమ లెసైన్సుల కోసం, ఆర్‌సీల కోసం  నేరుగా సంప్రదించవచ్చున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement