కొడుకు నిప్పంటించడంతో తల్లి సజీదవహనం | son set fire to hut, mother burning alive in warangal district | Sakshi
Sakshi News home page

కొడుకు నిప్పంటించడంతో తల్లి సజీదవహనం

Jan 5 2014 8:23 AM | Updated on Aug 17 2018 7:48 PM

తాగిన మైకంలో తల్లి మరణానికి కారకుడయ్యాడు ఓ కిరాతక కొడుకు. మద్యం మత్తులో గుడిసెకు నిప్పంటించడంతో నిద్రిస్తున్న అతడి తల్లి వెంకటమ్మ సజీవ దహనమయింది.

వరంగల్‌: తాగిన మైకంలో తల్లి మరణానికి కారకుడయ్యాడు ఓ కిరాతక కొడుకు. మద్యం మత్తులో గుడిసెకు నిప్పంటించడంతో నిద్రిస్తున్న అతడి తల్లి వెంకటమ్మ సజీవ దహనమయింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం రంగరాయగూడెంలో చోటుచేసుకుంది.

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తానేం చేస్తున్నాడో తెలియని మైకంలో అతడీ దారుణానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement