యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | small fire accident in yaswanthapur express | Sakshi
Sakshi News home page

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Jun 5 2015 10:55 PM | Updated on Apr 3 2019 7:53 PM

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు - Sakshi

యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

బెంగళూరు నుంచి చెన్నై మీదుగా హటియా వెళుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో పొగలు వచ్చాయి.

నెల్లూరు(మనుబోలు): బెంగళూరు నుంచి చెన్నై మీదుగా హటియా వెళుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో పొగలు వచ్చాయి. మండలపరిధిలోని చెర్లోపల్లి గేటు సమీపంలోకి రాగానే ఎస్-7 బోగీలో ఎయిర్ లీకేజీ కారణంగా బ్రేక్ జామ్ కావడంతో మంటలొచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. వెంటనే స్పందించిన రైలు డ్రై వర్ తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement