గోతిలో పడి పశువుల కాపరి మృతి | shepherd dies in freak accident | Sakshi
Sakshi News home page

గోతిలో పడి పశువుల కాపరి మృతి

Aug 16 2015 12:23 PM | Updated on Apr 3 2019 7:53 PM

గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామ శివారులో ఇసుక కోసం తవ్విన గోతిలో పడి పశువుల కాపరి మృతిచెందాడు.

అమరావతి (గుంటూరు జిల్లా) : గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామ శివారులో ఇసుక కోసం తవ్విన గోతిలో పడి పశువుల కాపరి మృతిచెందాడు.

ఆదివారం ఉదయం జనపాక నారాయణరెడ్డి(37) పశువులను తోలుకుని పొలాలకు వెళుతుండగా ప్రమాదవశాత్తూ గోతిలో పడ్డాడు. స్థానికులు కనుగొని కాపాడేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement