స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు | school bus roll, 4 students , driver injured in ananthpuram distirict | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు బోల్తా: విద్యార్థులకు గాయాలు

Feb 11 2015 12:18 PM | Updated on Jul 12 2019 5:45 PM

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మల్లెల గ్రామంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది.

అనంతపురం : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మల్లెల గ్రామంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. బుధవారం ఉదయం విద్యార్థులతో వొనవోలు నుంచి గోరంట్ట వెళ్తున్న జ్ఞానేశ్వర్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు, బస్సు డ్రైవర్ కు  గాయాలయ్యాయి.

మిగిలిన విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. స్తానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సంఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement