పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పోలీసులు మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
Jan 12 2016 12:30 PM | Updated on Aug 28 2018 8:41 PM
యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి పోలీసులు మంగళవారం అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. బావాడలోని గోదావరి నది నుంచి ఈ ట్రాక్టర్లు ఇసుకను తీసుకెళుతుండగా వాటిని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మరో వైపు సంక్రాంతి వేడుకల్లో భాగంగా యలమంచిలిలోని హైస్కూల్ ఆవరణలో మంగళవారం ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. సుమారు 150 మంది యువతులు, మహిళలు పాల్గొని ముగ్గులతో పోటీ పడ్డారు.
Advertisement
Advertisement