జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా | Samaikya Sankharavam one day postponed | Sakshi
Sakshi News home page

జగన్‌కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా

Jan 16 2014 5:21 PM | Updated on Jul 25 2018 4:09 PM

జగన్ సమైక్య శంఖారావం యాత్ర - Sakshi

జగన్ సమైక్య శంఖారావం యాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర ఒక రోజు వాయిదా పడింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి  బదులు 18వ తేదీకి వాయిదాపడింది.

 జగన్‌కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర  ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా  కన్వీనర్‌ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి  జగన్‌ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement