ఆర్టీసీ బస్సు బోల్తా.. | rtc bus rolled in anantapur district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా..

Feb 26 2015 6:32 PM | Updated on Sep 2 2017 9:58 PM

అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని దాదులూర్ సమీపంలో 44 వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

అనంతపురం(కనగానపల్లి): అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని దాదులూర్ సమీపంలో 44 వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement