కత్తులతో బెదిరించి... రూ.26 లక్షలు ఎత్తుకెళ్లారు | Rs 26 lakhs theft from Cigarette merchant | Sakshi
Sakshi News home page

కత్తులతో బెదిరించి... రూ.26 లక్షలు ఎత్తుకెళ్లారు

Jun 4 2015 9:49 PM | Updated on Sep 3 2017 3:13 AM

ఓ వ్యాపారిని కత్తులతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

నెల్లూరు(తడ): ఓ వ్యాపారిని కత్తులతో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తడ మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

కారులో తడకు వెళుత్ను మణి అనే సిగిరెట్ల వ్యాపారిని మండలంలోని చేని గుంట వద్ద అడ్డగించారు. మూడు బైకులపై వచ్చిన దుండగులు వ్యాపారిని కత్తులతో బెదిరించి రూ. 26 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement