చిత్తూరు జిల్లాలో దారిదోపిడీ | Robbered huge amount and car by assaults at Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో దారిదోపిడీ

Mar 1 2015 10:08 PM | Updated on Sep 2 2017 10:08 PM

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కొలమానసపల్లె వద్ద ఆదివారం దారిదోపిడీ జరిగింది.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం కొలమానసపల్లె వద్ద ఆదివారం దారిదోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు కారులో తిరుమలకు వెళ్తున్న వారిని అడ్డుకున్నారు. వారినుంచి భారీగా నగదును అపహరించారు. అంతేకాక కారులో ప్రయాణిస్తున్న వారిని కిందకు దింపి కారుతో దుండగులు పరారైనట్టు సమాచారం.

బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement