ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న టెంపో | Road accident in Ramakuppam | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న టెంపో

May 23 2015 6:15 PM | Updated on Aug 30 2018 3:58 PM

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద రహదారిపై ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న ఐచర్ టెంపో ఢీకొట్టింది.

రామకుప్పం : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని రాజుపేట వద్ద రహదారిపై ఆగి ఉన్న ఆటోను అటుగా వస్తున్న ఐచర్ టెంపో ఢీకొట్టింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన రామకుప్పం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement