ఎర్రచందనం డంప్ స్వాధీనం | Red scandal dump seized by police at kurnool district | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం డంప్ స్వాధీనం

May 19 2015 3:29 PM | Updated on Sep 3 2017 2:19 AM

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం కనుగొన్నారు.

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో ఎర్రచందనం డంప్‌ను పోలీసులు మంగళవారం మధ్యాహ్నం కనుగొన్నారు. 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒకర్ని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ.10 లక్షలు ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement