నూజివీడులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం | red sandel seized in krishna distirict | Sakshi
Sakshi News home page

నూజివీడులో ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Apr 29 2015 10:41 AM | Updated on Sep 3 2017 1:07 AM

కృష్ణా జిల్లా నూజివీడులో బుధవారం ఉదయం స్థానిక అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం దుండగలు స్వాధీనం చేసుకున్నారు.

నూజివీడు : కృష్ణా జిల్లా నూజివీడులో బుధవారం ఉదయం స్థానిక అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం దుండగలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీ కళాశాల సమీపంలోని పొదల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వీటిని దాచారనే సమాచారంతో అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించగా 25 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ దుంగలను అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement