రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలలో వర్షాలు | Rains in telangana, andhra pradesh, Rayalaseema, says Visakhapatnam Meteorological Department | Sakshi
Sakshi News home page

రాగల 24 గంటల్లో ఏపీ, తెలంగాణలలో వర్షాలు

Aug 26 2014 10:36 AM | Updated on Sep 2 2017 12:29 PM

ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడం ఏర్పటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది.

విశాఖపట్నం: ఈ నెల 28 నాటికి పశ్చిమ మధ్య వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడం ఏర్పటే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ కోస్తా ఆంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement