'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం' | raghuveera slams on ap budget-2015 | Sakshi
Sakshi News home page

'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం'

Mar 13 2015 10:07 AM | Updated on Aug 18 2018 9:13 PM

'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం' - Sakshi

'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం'

'మేం చేతకాని వాళ్లం...దద్దమ్మలం...పరిపాలన చేయడం తెలియదు' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు తాముగా బడ్జెట్ ద్వారా చెప్పుకుందని ఏపీ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

అనంతపురం: 'మేం చేతకాని వాళ్లం..దద్దమ్మలం..పరిపాలన చేయడం తెలియదు' అని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తమకు తాముగా బడ్జెట్ ద్వారా చెప్పుకుందని ఏపీ పీసీపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురం టౌన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసేదిగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు భిన్నమైన బడ్జెట్ అని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీల అమలు కంటే వాటిని మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement