ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా | raghuveera reddy reaches to accident spot | Sakshi
Sakshi News home page

ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా

Jan 7 2015 10:28 AM | Updated on Sep 2 2017 7:21 PM

ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా

ఘటనా స్థలికి బయలుదేరిన రఘవీరా

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలికి ఏపీసీసీ చీఫ్ రఘవీరా బయలుదేరి వెళ్లారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలో  ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనాస్థలికి ఏపీసీసీ చీఫ్ రఘవీరా బయలుదేరి వెళ్లారు. సంఘటనపై ఆయన దిగ్భాంతి వ్యక్తం చేశారు.జిల్లాలో మడకశిర నుంచి పెనుకొండకు బయలుదేరిన బస్సు అదుపు తప్పి లోయలో
పడిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement