ఇన్నోవా, బోలెరో ఢీ.. ఒకరి మృతి | one died in a road accident in kurnool district | Sakshi
Sakshi News home page

ఇన్నోవా, బోలెరో ఢీ.. ఒకరి మృతి

Aug 11 2015 8:34 PM | Updated on Sep 3 2017 7:14 AM

కర్నూలు జిల్లా ఆధోని మండలం ఆరేకల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, బోలెరో వాహనాలు ఢీకొన్నాయి.

కర్నూలు(ఆధోని): కర్నూలు జిల్లా ఆధోని మండలం ఆరేకల్ వద్ద ఎదురెదురుగా వస్తున్న ఇన్నోవా, బోలెరో వాహనాలు ఢీకొన్నాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బోలెరోలో ప్రయాణిస్తున్న శ్యామల(32) అనే మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆధోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement