అధికార లాంఛనాలతో జనార్దనరెడ్డి అంత్యక్రియలు | Nedurumalli Janardhana Reddy funeral | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో జనార్దనరెడ్డి అంత్యక్రియలు

May 10 2014 5:13 PM | Updated on Oct 20 2018 6:17 PM

నేదురుమల్లి జనార్దనరెడ్డి - Sakshi

నేదురుమల్లి జనార్దనరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలు స్వర్ణముఖి నది తీరాన అధికార లాంఛనాలతో జరిపారు.

నెల్లూరు: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలు  స్వర్ణముఖి నది తీరాన అధికార లాంఛనాలతో జరిపారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేదుమల్లి  నిన్న ఉదయం నిమ్స్‌లో  తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

నేదురుమల్లి జనార్దనరెడ్డి అంత్యక్రియలకు సీమాంధ్ర పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి,  బొత్స సత్యనారాయణ,  మేకపాటి గౌతంరెడ్డి తదితరులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement