అమరావతిపై ఎన్జీటీ విచారణ 19కి వాయిదా | national green trubunal postponed amaravathi case | Sakshi
Sakshi News home page

అమరావతిపై ఎన్జీటీ విచారణ 19కి వాయిదా

Sep 17 2016 7:05 AM | Updated on May 25 2018 7:04 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఈ నెల 19కి వాయిదా వేసింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) ఈ నెల 19కి వాయిదా వేసింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది హాజరుకాకపోవడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేసిన ట్రిబ్యునల్‌.. అప్పటికీ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement