నీటిగుంతలో పడి యువకుడి మృతి | man died in freak accident | Sakshi
Sakshi News home page

నీటిగుంతలో పడి యువకుడి మృతి

May 8 2015 6:06 PM | Updated on Sep 17 2018 8:02 PM

ఈతకెళ్లిన ఒక యువకుడు నీటిగుంతలోపడి మృతి చెందాడు.

వేముల (వైఎస్సార్ జిల్లా): ఈతకెళ్లిన ఒక యువకుడు నీటిగుంతలోపడి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం వైఎస్సార్ జిల్లా వేముల మండలం పెద్దజూటురు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం..  పెద్దజూటురు గ్రామానికి చెందిన దొడ్డారం ఓబులేష్(22) అనే యువకుడు ఈత కెళ్లి ప్రమాదవశాత్తు నీటిగుంతలోపడి మృతి చెందాడు. విషయం తెలిసిన గ్రామస్తులు అక్కడకు చేరుకుని ప్రొక్లెయిన్ సహాయంతో గుంతకు గండి పెట్టి నీటిని వదిలేశారు. ప్రస్తుతానికి యువకుడి మృతదేహాం కోసం గుంతలో గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement