ఓ ఘరానా హంతకుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరిగి తన బాకీ చెల్లించమని అడగడంతో ఆగ్రహించిన వెంకటేశ్ నలుగురిని హతమార్చాడు. తినే భోజనంలో మత్తు పదార్థం కలపడంతో వారు మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుడు బదిరెడ్డి వెంకటేశ్తో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.