కానిస్టేబుల్ ఓవరాక్షన్.. ఆగిన ప్యాసింజర్ | macherla passenger stopped in piduguralla railway station | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ ఓవరాక్షన్.. ఆగిన ప్యాసింజర్

Nov 10 2014 10:35 PM | Updated on Sep 2 2017 4:12 PM

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రైల్వే కానిస్టేబుల్ ఓవరాక్షన్ కారణంగా ప్యాసింజర్ రైలు ఆగిపోయింది.

హైదరాబాద్: గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో రైల్వే కానిస్టేబుల్ ఓవరాక్షన్ కారణంగా ప్యాసింజర్ రైలు ఆగిపోయింది. రైల్వే స్టేషన్లో చేయి తగిలిందనే కారణంగా హనుమంతు అనే కానిస్టేబుల్ ఓ ప్రయాణికుడిని చితకబాదాడు. కానిస్టేబుల్ దురుసుతనంపై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో మాచర్ల ప్యాసింజర్ స్టేషన్లో ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement