ఎండిన పంట చూసి రైతు బలవన్మరణం | Lease farmer commits suicide | Sakshi
Sakshi News home page

ఎండిన పంట చూసి రైతు బలవన్మరణం

Nov 21 2015 10:09 AM | Updated on Oct 1 2018 2:36 PM

కష్టపడి సాగు చేసిన పంట ఎండిపోవడంతో తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

కష్టపడి సాగు చేసిన పంట ఎండిపోవడంతో తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర్లు అనే రైతు కౌలుకు భూమి తీసుకుని మిరప సాగు చేశాడు. వర్షాల్లేక అది ఎండిపోవడంతో మనస్తాపం చెంది శనివారం తెల్లవారుజామున ఇంటి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement