నెహ్రూకు నేతల పరామర్శ | leaders Visitation jyothula nehru in Kakinada | Sakshi
Sakshi News home page

నెహ్రూకు నేతల పరామర్శ

Oct 1 2014 1:35 AM | Updated on Sep 2 2017 2:11 PM

నెహ్రూకు నేతల పరామర్శ

నెహ్రూకు నేతల పరామర్శ

అస్వస్థతతో బాధపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను ఆయన చికిత్స పొందుతున్న కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో

 కాకినాడ :అస్వస్థతతో బాధపడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూను ఆయన చికిత్స పొందుతున్న కాకినాడ సేఫ్ ఆస్పత్రిలో మంగళవారం వివిధ రాజకీయపక్షాల నేతలు పరామర్శించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ  మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వనమాడి కొండబాబు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి,  మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జక్కంపూడి రాజా, వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, పార్టీ రాజమండ్రి పార్లమెంట్ కో-ఆర్డినేటర్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, ఆకుల వీర్రాజు, మేడపాటి అనిల్‌రెడ్డి, నక్కా రాజబాబు, కిర్లంపూడి దత్తుడు, లింగం రవి తదితరులు ఆయనను పరామర్శించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement