అదృశ్యమైన ఇంటర్ విద్యార్ధి క్షేమం | kidnapped inter student subhash safe now | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన ఇంటర్ విద్యార్ధి క్షేమం

Jul 30 2015 8:54 AM | Updated on Sep 3 2017 6:27 AM

కృష్ణా జిల్లా పాచిపెంట మండలం బొబ్బిలివలసలో మంగళవారం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి సుభాష్‌చంద్ర క్షేమంగా ఉన్నాడు.

విజయవాడ : కృష్ణా జిల్లా పాచిపెంట మండలం బొబ్బిలివలసలో మంగళవారం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి సుభాష్‌చంద్ర  క్షేమంగా ఉన్నాడు. బుధవారం రాత్రి విజయవాడ రైల్వేస్టేషన్‌లో టిక్కెట్ లేకుండా ఉండటంతో టిక్కెట్ కలెక్టర్ సుభాష్ను పట్టుకున్నారు. పోలీసులు విద్యార్థిని ప్రశ్నించగా.. తనను ఎవరో కిడ్నాప్ చేసి గూడ్స్ రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నానని సుభాష్ తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement