పార్వతీపురంలో బుధవారం ఐదుగురు సభ్యుల జపాన్ బృందం పర్యటించింది.
	విజయనగరం జిల్లా పార్వతీపురంలో బుధవారం ఐదుగురు సభ్యుల జపాన్ బృందం పర్యటించింది. స్థానిక ఇరిగేషన్ అధికారులతో సాగునీటి ప్రాజెక్ట్ల గురించి చర్చించారు. అనంతరం జీఎం వలస మండలంలోని వట్టిగడ్డ, చిన్న బంధ, దొర బంధ సాగునీటి ప్రాజెక్ట్లను పరిశీలించారు.
	
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
