తాను బీజేపీ, టీడీపీలతో కలిసి పనిచేస్తానని అరకు ఎంపీ కొత్తపల్లి గీత స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఇదివరకే చెప్పానన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టే సమావేశాలకు తాను గతంలోనే హాజరయ్యానని, ఇకమీదట కూడా హాజరవుతానని ఆమె తెలిపారు.
తాను తన ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని గీత అన్నారు. ఈ విషయంలో లోక్సభ స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసమే తాను ఎదురు చూస్తున్నానన్నారు.
టీడీపీ, బీజేపీలతోనే ఉంటా: కొత్తపల్లి గీత
Published Sat, Oct 25 2014 3:39 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement