అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం | hunt's fire accident in srikakulam district | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం

Jan 20 2016 6:31 PM | Updated on Sep 5 2018 9:45 PM

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం - Sakshi

అగ్ని ప్రమాదంలో పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సరుబుజ్జిలి మండలం లజ్జలకాగితాపల్లి గ్రామంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో సమీపంలో ఉన్న ఆరు పూరిళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి. సుమారు రూ.6 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవ్వరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement