టీడీపీ తరఫున ప్రచారం చేయమని ఎవరిని బొట్టుపెట్టి మరీ పిలవాల్సిన అవసరం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్పై పరోక్షంగా విమర్శించారు. తన తరఫున తమ బాధ్యతగా టీడీపీ గెలుపు కోసం నందమూరి కుటుంబసభ్యులందరూ కలసి ప్రచారం చేయాలని ఆకాంక్షించారు. బుధవారం బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
అనంతరం విలేకర్లతో బాలకృష్ణ మాట్లాడారు. ఈ సందర్బంగా మీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ పై విధంగా సమాధానం చెప్పారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాలకృష్ణ బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హిందూపురం చేరుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే ముందు హిందూపురంలోని సుగూరు ఆంజనేయస్వామి దేవాలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి బాలకృష్ణ నామినేషన్ వేశారు.
అబ్బాయిపై బాబాయి పరోక్ష విమర్శలు
Published Wed, Apr 16 2014 1:32 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement