వాయువ్య బంగాళఖాతంలో బలపడనున్న అల్పపీడనం!


వాయువ్య బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాతో సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top