జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో బోల్తా: నలుగురి మృతి | four people died in road accident | Sakshi
Sakshi News home page

జుక్కల్ చౌరస్తా వద్ద ఆటో బోల్తా: నలుగురి మృతి

Feb 9 2014 9:03 PM | Updated on Aug 30 2018 3:56 PM

బిచ్కుందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.

నిజామాబాద్‌: బిచ్కుందలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జుక్కల్ చౌరస్తా వద్ద  ఆటో ఒకటి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.  పలువురికి గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులంతా మద్నూర్‌ మండలం లక్ష్మాపూర్‌ వాసులుగా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement