నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ | four ias officers transfer in ap state | Sakshi
Sakshi News home page

నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Jul 6 2015 4:08 PM | Updated on Sep 27 2018 3:20 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ చేసిన స్థానాలను చూస్తే.. పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా కరికాల వల్లవన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా లవ్ అగర్వాల్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా పూనం మాలకొండయ్య, పౌరసరఫరాల కమిషనర్గా డి.శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement