ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద  | floods water flow to prakasam barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద 

Oct 5 2017 12:01 PM | Updated on Aug 1 2018 3:49 PM

ప్రకాశం బ్యారేజీకి  వరద నీరు పెరుగుతోంది.

సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి  వరద నీరు పెరుగుతోంది. గురువారం ఉదయానికి  నీటిమట్టం 10.6 అడుగులకు చేరింది. పట్టిసీమ నుంచి 9,598 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి 6,081 క్యూసెక్కుల వరద చేరుతోంది. తూర్పు డెల్టాకు 6,165 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement