చిట్టీల పేరుతో కుచ్చుటోపీ | Financial Fraud in Anantapur | Sakshi
Sakshi News home page

చిట్టీల పేరుతో కుచ్చుటోపీ

Sep 24 2015 12:42 PM | Updated on Oct 2 2018 5:51 PM

చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది.

చిట్టీల పేరుతో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. ధర్మవరం పట్టణంలోని తిక్కస్వామినగర్‌కు చెందిన గొల్ల నర్సింహులు 5 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. సుమారు 100 మంది నుంచి రూ. లక్ష నుంచి 4 లక్షల వరకు వసూలు చేసి పరారయ్యాడు. సుమారు రూ.కోటి 20 లక్షలు తీసుకొని పరారయినట్లు బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement