వలస బాటలో రైతు కుటుంబాలు | Farmers Migrate to the cities | Sakshi
Sakshi News home page

వలస బాటలో రైతు కుటుంబాలు

Jul 28 2015 5:02 PM | Updated on Oct 1 2018 2:00 PM

వర్షాభావ పరిస్థితులతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజికవర్గంలో రెండు రోజులుగా రైతుల వలసల పరంపర కొనసాగుతోంది.

ఎమ్మిగనూరు (కర్నూలు) : వర్షాభావ పరిస్థితులతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజికవర్గంలో రెండు రోజులుగా రైతుల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా మంగళవారం నందవరం మండలం సోమలగూడూరు నుంచి 100 రైతు కుటుంబాలు వలస దారి ఎంచుకుని బళ్లారి వెళ్లాయి.

అలాగే మంతలం మాచాపురం గ్రామం నుంచి 40 కుటుంబాలు వలస బాట పట్టాయి. ఉపాధి హామీ పథకం కడుపు నింపకపోవడంతో ఈ కుటుంబాలు వలస బాట ఎంచుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement