ఇన్నోవా ఢీకొని రైతు మృతి | farmer died due to accident | Sakshi
Sakshi News home page

ఇన్నోవా ఢీకొని రైతు మృతి

Oct 20 2015 11:57 AM | Updated on Oct 1 2018 4:01 PM

వైఎస్సార్ జిల్లా వేంపల్లె గండి రోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు.

వేంపల్లె: వైఎస్సార్ జిల్లా వేంపల్లె గండి రోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. మల్లేష్(50) అనే రైతు తోటకు వెళ్లి నీళ్లు పారించి ఇంటికి తిరిగి వస్తుండగా వేగంగా వచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దాంతో మల్లేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement