విజయ బ్యాంక్‌లో 43 లక్షలు మాయం | Fake pattadar passbook scam in vijaya bank | Sakshi
Sakshi News home page

విజయ బ్యాంక్‌లో 43 లక్షలు మాయం

Feb 8 2014 9:20 AM | Updated on Sep 2 2017 3:29 AM

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం విజయ బ్యాంకులో గోల్మాల్ జరిగింది.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం విజయ బ్యాంకులో గోల్మాల్ జరిగింది. నకిలీ పాస్ పుస్తకాల సృష్టించి రూ.43 లక్షలు మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఆర్డీవో, తహసీల్దార్, వీఆర్వో సంతకాలు ఫోర్జరీ చేసి బ్యాంక్ అధికారులను బురిడీ కొట్టించారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement