నాగారెడ్డిపల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు | Excise officials raid in Nagareddypalli | Sakshi
Sakshi News home page

నాగారెడ్డిపల్లిలో ఎక్సైజ్ అధికారుల దాడులు

Dec 28 2015 7:48 PM | Updated on Sep 5 2018 8:43 PM

ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో సోమవారం ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో రమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన తోటపై దాడి చేశారు.

ముదిగుబ్బ (అనంతపురం జిల్లా) : ముదిగుబ్బ మండలం నాగారెడ్డిపల్లిలో సోమవారం ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో రమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన తోటపై దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు 17 వేల మద్యం సీసా మూతలు మాత్రమే దొరికాయి. ఎటువంటి మద్యం సీసాలు దొరకలేదు. రమణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిసింది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement