- 171 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
- టార్గెట్ పూర్తి చేయలేదనే సాకుతో వేటు
- త్వరలో కొత్త వారికి అవకాశం
- బాబు సర్కార్పై మండిపడుతున్న బాధితులు
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తాత్కాలిక ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని రెగ్యులర్ చేయడంతో పాటు కొత్త వారికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమంటూ ఊరూరా ఊదరగొట్టి.. తీరా అధికారంలోకి వచ్చాక త ద్భినంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఆదర్శ రైతులను ఇంటికి పంపించిన బాబు సర్కారు.. తర్వాత హౌసింగ్ శాఖలో పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లతోపాటు మెడికల్ డిపార్టుమెంట్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపింది.
తాజాగా జిల్లాలో ఉపాధి హామీ పథకంలో కీలకంగా పని చేస్తున్న 171 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంటికి పంపడంపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. జిల్లాలో ఉపాధి హామి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా 692 మంది పని చేస్తున్నారు. ఈ ఏడాది టార్గెట్లు పూర్తి చేయలేదన్న సాకు చూపి 171 మందిని తాజాగా తొలగించారు. గ్రామాల వారీగా కేటాయించిన బడ్జెట్ను పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదని నెపం పెట్టి వారిని ఇంటికి పంపించారు. ఇందులో దాదాపు 2006 నుంచి పని చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు.
ప్రభుత్వం ఏ ఏడాది కాఏడాది ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్టును రెన్యూవల్ చేస్తూ వస్తోంది. ఇపుడు వీరిని తొలగించి టీడీపీకి అనుకూలురైన వారిని నియమించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జన్మభూమి కమిటీల ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకోవడం కోసమే ఉన్న వారిని టార్గెట్ పేరుతో తొలగిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్లు పూర్తి చేయనందునే తొలగించాం
జిల్లాలో చాలా మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ ఏడాది వారికి ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేయలేదు. దీంతో 171 మందిని తొలగించాం. ఇతర జిల్లాల్లో 300 నుంచి 500 మంది వరకు తొలగించారు. వైఎస్సార్ జిల్లాలోనే అతి తక్కువ మంది టార్గెట్లు పూర్తి చేయలేకపోయారు. ఈ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వారిని తొలగించాము.
- బాలసుబ్రమణ్యం, ప్రాజెక్టు డెరైక్టర్, డ్వామా
ఉపాధి పోయింది
Published Fri, Aug 21 2015 4:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement