నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్ | cricket bookies arrested in bhimavaram | Sakshi
Sakshi News home page

నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

Jul 5 2016 10:41 AM | Updated on Aug 20 2018 4:44 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయనంలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయనంలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదుతోపాటు 37 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement