స్కూల్‌లో కంప్యూటర్లు చోరీ | computers robbed in a school | Sakshi
Sakshi News home page

స్కూల్‌లో కంప్యూటర్లు చోరీ

Mar 27 2015 7:48 AM | Updated on Aug 30 2018 5:27 PM

ప్రభుత్వ పాఠశాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు.

కృష్ణా: ప్రభుత్వ పాఠశాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన  కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు... తిరువూరు మండలంలోని మునుకుళ్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కంప్యూటర్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని ఎత్తుకెళ్లారు. ప్రధానోపాధ్యాయాయుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

(తిరువూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement