వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ | Clashes between TDP and YSRCP workers in east godavari district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

May 19 2014 10:08 AM | Updated on Aug 10 2018 8:06 PM

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం శంఖవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అనపర్తి : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం శంఖవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement