పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్
ప్రాంతాల్లో పర్యటన
అనూహ్య పర్యటన
వెనుక ఆంతర్యమేంటో!
ఓటుకు నోటు వివాదం నుంచి దృష్టి మళ్లించడానికే అంటున్న విపక్షాలు
ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనుల తీరును పరిశీలించేందుకు సీఎం జిల్లాకు వస్తున్నట్టు అధికార వర్గాల భోగట్టా. గురువారం ఉదయం 10 గంటలకు చంద్రబాబు జిల్లాకు చేరుకుంటారు. రెండు వారాలుగా ఓటుకు నోటు వివాదంలో పీకలోతు కూరుకుపోయిన చంద్రబాబు అనూహ్యంగా గురువారం జిల్లాకు రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. నే డో, రేపో ఏసీబీ నుంచి నోటీసులు అందుతాయని.. అరెస్ట్ అయ్యే అవకాశాలూ ఉన్నాయనే వాదనల నేపథ్యంలో సీఎం పర్యటనకు రానుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. నెలరోజుల క్రితమే చంద్రబాబు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను పరిశీ లించి.. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో బస చేశారు.
పనులు వేగవంతం చేయాలని ఆదేశిం చారు. సుదీర్ఘ సమీక్షలు చేశారు. అయినా ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు అత్యవసరంగా పర్యటించాల్సిన అవసరం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. రెండు వారాలుగా రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓటుకు నోటు వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పట్టిసీమ కాంట్రాక్ట్లో మిగిలిన అవినీతి సొమ్ముతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారని విపక్షాలు ఆరోపించగా, ఇదే సమయంలో సీఎం అదే పట్టిసీమకు రావడం చర్చనీయాంశమైంది.
నేడు సీఎం చంద్రబాబు రాక
Published Thu, Jun 18 2015 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement