మాధవరంలో అల్లు అర్జున్‌ సందడి

Allu Arjun In Madhavaram  - Sakshi

అభిమానులతో హోరెత్తిన గ్రామం

తాడేపల్లిగూడెం రూరల్‌ : స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ మండలంలోని మాధవరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరో అల్లు అర్జున్‌ను వీక్షించేందుకు ఆదివారం ఉదయం నుంచే అభిమానులు గ్రామానికి క్యూ కట్టారు.

సాయంత్రం 4 గంటలకే అర్జున్‌ గ్రామానికి రావలసి ఉంది. దీంతో ఆయన రాకకు మూడు గంటలు ముందుగానే అభిమానులు నిరీక్షించారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటలకు తమ హీరో గ్రామానికి చేరుకోవడంతో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top